Minister Kishan Reddy slams kcr and TRS | తెలంగాణలో బీజేపీని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు రెండు సీట్లే గెలిచిన బీజేపీ ఇప్పుడు దేశంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని.. మూడోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. <br /> <br />#BJP <br />#TRS <br />#PMModi <br />#Telangana <br />#KishanReddy <br />#CMkcr <br />#TRS <br />#National